శరవణన్.. సౌత్ సినిమా టార్చ్ బ్యారర్
ఏవీఎం నిర్మాణ సంస్థ అధినేత ఏవీఎం శరవణన్ వయోభారంతో 86 ఏళ్ల వయసులో కన్నుమూశారు. 1939లో జన్మించిన శరవణన్, ఏవీఎం స్థాపకుడు ఏ.వి. మేయప్పన్ కుమారుడు. 1979లో తండ్రి మరణించిన తర్వాత మొత్తం స్టూడియో, ప్రొడక్షన్ బాధ్యతలను ఆయన స్వయంగా చేపట్టారు. శరవణన్ ని సౌత్ సినిమా టార్చ్ బేరర్ గా అభివర్ణిస్తుంటారు. తమిళ్, తెలుగు, మలయాళం, హిందీ భాషల్లో శరవణన్ పలు హిట్ చిత్రాలను నిర్మించి గుర్తింపుతెచ్చుకున్నారు. ఏవీఎం బ్యానర్పై మొత్తం 300 సినిమాలకు పైగా […]