వైజాగ్ నుంచి పాలన… జగన్ ను జనం విశ్వసించేనా..?



మూడు రాజధానుల పేరుతో ఏపీకి రాజధాని లేకుండా చేసిన జగన్ రెడ్దికి ఎన్నికల్లో క్యాపిటల్ ఫియర్ పట్టుకున్నట్లు కనిపిస్తోంది. రెండో దఫా అధికారంలోకి వస్తే విశాఖ కేంద్రంగా పాలన కొనసాగుతోందని మేనిఫెస్టో విడుదల సందర్భంగా జగన్ ప్రకటించారు. నాలుగేళ్లుగా రాజధానిపై కాలయాపన చేసిన జగన్ మరోసారి అధికారంలోకి వస్తే విశాఖ కేంద్రంగానైనా పరిపాలన కొనసాగిస్తారా.? అనే ప్రశ్నలు తెరమీదకు వస్తున్నాయి. 2014లో ఉమ్మడి రాష్ట్ర విభజనతో ఏపీకి రాజధానిగా అమరావతిని నాటి టీడీపీ సర్కార్ నిర్ణయించింది. కానీ,2019లో […]