భయపెడుతోన్న ఎండలు…వాతావరణ శాఖ బిగ్ అలర్ట్



ఎండలతో తెలుగు రాష్ట్రాలు కుతకుత ఉడుకుతున్నాయి. బయటకు వెళ్లేందుకు జనం జంకుతున్నారు. పగలూ, సాయంత్రం అనే తేడా లేకుండా ఉక్కపోత సెగలు పుట్టిస్తోంది.ఈ క్రమంలోనే వాతావరణ శాఖ బిగ్ అలర్ట్ ఇచ్చింది. రానున్న మూడు రోజులు ఉష్ణోగ్రతలు మరింత పెరుగుతాయని వెల్లడించింది. రాయలసీమ, కోస్తాంధ్రలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు అవుతాని హెచ్చరించింది వాతావరణ శాఖ. శుక్రవారం 56 మండలాల్లో తీవ్ర వడగాడ్పులు వీస్తాయని.. ప్రజలంతా అలర్ట్ గా ఉండాలని ముందస్తు హెచ్చరికలు చేసింది. ఇప్పటికే పలు జిల్లాలో […]