జగన్ ఎంత మాట్లాడితే షర్మిలకు అంత మేలు !



వైఎస్ వారసులు ఎవరు ?. ఈ విషయంలో ప్రజలు తేల్చుకోవాల్సిందేనని జగన్మోహన్ రెడ్డి చెబుతున్నారు. పులివెందులలో సభ పెట్టి వారసత్వం గురించే మాట్లాడారు. ఇప్పటి వరకూ ప్రజలు ఆయనకే వారసత్వం ఇచ్చారు. గత ఎన్నికల వరకు షర్మిల, విజయమ్మ , సునీత కూడా ఆయనకే వారసుడు బిరుదు ఇచ్చారు. కానీ ఇప్పుడు షర్మిల రూపంలో వారసత్వానికి పోటీ వచ్చింది. ఆ పోటీ గురించి జగనే చెప్పుకొచ్చారు. వీళ్లా వారసులు అంటూ షర్మిల కట్టుకున్న చీర గురించి.. చంద్రబాబును […]