చేసింది పొన్నవోలే కానీ చేయించింది జగన్ కాదట !



సీబీఐ చార్జిషీట్‌లో వైఎస్ఆర్ పేరును సోనియా గాంధీ పెట్టించారంటూ ఇంత కాలం జగన్ చేస్తున్న ప్రచారానికి షర్మిల ఒకే ఒక్క డైలాగ్ తో చెక్ పెట్టారు. పొన్నవోలు ద్వారా పిటిషన్ వేయించి జగనే పెట్టించారని తేల్చి చెప్పారు. ఇప్పుడు పిల్లికి ఎలుక సాక్ష్యంలా ఏఏజీ హోదాలో ఉన్న సుధాకర్ రెడ్డి ప్రెస్మీట్ పెట్టేశారు. ఆయన అలా పెట్టడం.. రాజకీయ ఆరోపణలకు కౌంటర్ ఇవ్వడం నిబంధనలకు విరుద్ధం. అయినా తాను ఏఏజీ హోదాలో ప్రెస్ మీట్ పెట్టడం లేదని […]