ఆస్తుల పంచుడు వివాదం – కాంగ్రెస్‌కు బీజేపీ ప్రచారం !



కాంగ్రెస్ మేనిఫెస్టోలో ధనవంతుల ఆస్తులను పేదలు పంచుతామని ఎక్కడా చెప్పలేదు. ఎప్పుడో మన్మోహన్ సింగ్ ఏదో చెప్పారని..దాన్ని చిలువలు పలువలు చేసి బీజేపీ ప్రచారం చేస్తోంది. కాంగ్రెస్ వస్తే మన ఆస్తులన్నింటినీ తీసుకుని ముస్లింలకు పంచుతుందని భయపెట్టడానికి ప్రయత్నిస్తున్నారు. ప్రధాని మోదీ ప్రారంభించిన ఈ చర్చ రాను రాను భిన్నమైన టర్న్ తీసుకుంటోంది. కాంగ్రెస్ పార్టీ వ్యహాత్మకంగా ఆస్తుల పంపకం అనే వివాదాన్ని పేదల వైపు మళ్లించింది. శామ్ పిట్రోడా అనే కాంగ్రెస్ పెద్ద మనిషి అమెరికాలో […]