43వేల కోట్లతో రోడ్లేశాం కానీ వర్షాలకు కొట్టుకుపోయాయి : జగన్



జగన్మోహన్ రెడ్డి నోటికొచ్చింది చెప్పరు.. రాసుకొచ్చిందే చెబుతారు. రాసిచ్చే వారు ఏమి రాసిచ్చారో.. ఆయన ఏమి చదివారో కానీ.. మేనిఫెస్టోను రిలీజ్ చేసేటప్పుడు రోడ్ల ప్రస్తావన తెచ్చారు. టీడీపీ హయాం కన్నా ఎక్కువ రోడ్లేశామన్నారు. ఎంత అంటే 43వేల కోట్ల రోడ్లేశామన్నారు. అందరూ ఓహో అనుకున్నారు. కానీ రోడ్లవి అని అందరూ తర్వాత అయిన అడుగుతారని డౌట్ వచ్చిందేమో కానీ వెంటనే సర్దుకున్నారు. టీడీపీ హయంలో వర్షాలు పడలేదట.. కరువు అట.. తన పాలనలో వర్షాలు విచ్చలవిడిగా […]