ఏపీకి ప్రధాని మోడీ…షెడ్యూల్ ఇదే



ప్రధాని మోడీ ఏపీ ఎన్నికల పర్యటన ఖరారు అయింది.మే 3, 4తేదీలలో మోడీ ఏపీలో పర్యటించనున్నారు. 3న పీలేరు, విజయవాడలో పర్యటించనున్నారు. 4న రాజమండ్రి, అనకాపల్లిలో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు మోడీ. 3న మధ్యాహ్నం 2 : 45 కి పీలేరు, సాయంత్రం 6 : 30 కు విజయవాడలో రోడ్ షా నిర్వహించనున్నారు. మరుసటి రోజు 4న మధ్యాహ్నం 3 : 45కు రాజమండ్రి, సాయంత్రం 6 గంటలకు అనకాపల్లిలో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు మోడీ. […]